మిగిలింగి 15 రోజులే : ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలిటికల్ డెవలప్మెంట్స్
హైదరాబాద్ : మరో 15 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోండగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి.

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్
యూపీ 29, బెంగాల్ 10 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన బీజేపీ
BJP releases list of 29 candidates for Uttar Pradesh & 10 candidates for West Bengal for #LokSabhaElections2019 pic.twitter.com/GePR3s4tQs
— ANI (@ANI) March 26, 2019
READ MORE












Click it and Unblock the Notifications