ఫేక్ కరెన్సీ: లక్షల్లో బయటపడింది.. ఎక్కడినుంచి ఇదంతా?
ఢిల్లీలో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత అక్కడక్కడా నకిలీ కరెన్సీ వెలుగుచూస్తూనే ఉంది. అయితే ఇప్పటివరకు వెలుగుచూసిన ఘటనల్లో కంటే మంగళవారం ఢిల్లీలో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడింది.
ఢిల్లీలో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6.1లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ వీధుల్లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను తొలుత పోలీసులు ప్రశ్నించారు. అనంతరం వారి బ్యాగులను పరిశీలించగా.. భారీ మొత్తంలో కొత్త నోట్లు బయటపడ్డాయి.

ఇదంతా నకిలీ కరెన్సీ అని నిర్దారించుకున్న తర్వాతే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో నోట్లను ఎక్కడ ముద్రించారు? దీని వెనుక ఎవరెవరున్నారు? ఎలా రవాణా చేస్తున్నారు? వంటి అంశాలపై పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications