ఛలో పార్లమెంట్.. వర్షకాల సమావేశాల్లో నిరసన: సంయుక్త్ కిసాన్ మోర్చా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో రైతు సంఘాలు మరోసారి కదం తొక్కకున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలపై నిరసనకు సిద్దం అవుతున్నాయి. పార్లమెంట్ వెలుపల నిరసన తెలపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలియజేసింది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సాగినన్నీ రోజులు వెలుపల నిరసన కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రతిపక్షాలకు కూడా సమాచారం అందజేశామని వివరించింది. జూలై 17వ తేదీన తమ సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరామని తెలియజేశారు. ఒక్కో రైతు సంఘానికి చెందిన ఐదుగురు నేతలు పార్లమెంట్ బయట ఆందోళన చేపడుతారని నేత గుర్నామ్ సింగ్ తెలియజేశారు. మొత్తం రైతు సంఘాలు 40 వరకు ఉన్న సంగతి తెలిసిందే.

జూలై 8వ తేదీన పెట్రో ధరలను నిరసిస్తూ ఆందోళన చేపడుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా ఇప్పటికే ప్రకటించింది. ఇటు కరోనా నేపథ్యంలో కోవిడ్ ప్రవర్తనా నియమావళి ప్రకారం సభా వ్యవహారాలను సాగించనున్నారు. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూలై మూడవ వారంలో ప్రారంభమై.. స్వాతంత్య్ర దినోత్సవం లోపు పూర్తి అవుతాయి. కనీసం ఒక డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారిని పార్లమెంట్లోకి ఎంటరయ్యే అవకాశం కల్పిస్తారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications