జమ్మూ ప్రజలు దొంగలు: ఫరూఖ్, అసెంబ్లీలో దుమారం

ప్రతిపక్ష నేత, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి) అధ్యకక్షుడు మహబూబ్ ముఫ్తీ మాట్లాడుతూ.. అబ్దుల్లా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.
కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు కాశ్మీరీలను దొంగలనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇదో సిగ్గుమాలిన ఆరోపణగా ఆయన అభివర్ణించారు.
కాగా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా, దొంగచాటుగా విద్యుత్ను వాడుకుంటున్నారని ఓ కార్యకమ్రంలో పాల్గొన్న అబ్దుల్లా జమ్మూ ప్రజలపై ఆరోపణలు గుప్పించారు. అంతేగాక జమ్మూ ప్రజలు దొంగలు కాదు..పెద్ద దొంగలని వాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జమ్మూ రాష్ట్ర నాయకులతోపాటు ప్రజలు మండిపడుతున్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications