జమ్మూ ప్రజలు దొంగలు: ఫరూఖ్, అసెంబ్లీలో దుమారం

ప్రతిపక్ష నేత, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి) అధ్యకక్షుడు మహబూబ్ ముఫ్తీ మాట్లాడుతూ.. అబ్దుల్లా వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.
కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు కాశ్మీరీలను దొంగలనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇదో సిగ్గుమాలిన ఆరోపణగా ఆయన అభివర్ణించారు.
కాగా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా, దొంగచాటుగా విద్యుత్ను వాడుకుంటున్నారని ఓ కార్యకమ్రంలో పాల్గొన్న అబ్దుల్లా జమ్మూ ప్రజలపై ఆరోపణలు గుప్పించారు. అంతేగాక జమ్మూ ప్రజలు దొంగలు కాదు..పెద్ద దొంగలని వాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై జమ్మూ రాష్ట్ర నాయకులతోపాటు ప్రజలు మండిపడుతున్నారు.
More From
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications