వనపర్తిలో రోడ్ టెర్రర్: స్కార్పియో బోల్తా.. ఐదుగురు అక్కడిక్కడే మృతి..
తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో.. అదుపు తప్పి డివైడర్ను వేగంగా ఢీ కొట్టడంతో.. స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోటను ఆనుకుని ఉన్న 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో.. అదుపు తప్పి డివైడర్ను వేగంగా ఢీ కొట్టడంతో.. స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

అమడబాకుల గ్రామానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను జనార్థన్, నాగరాజు, వెంకటేశ్, పవన్ కుమార్, శేఖర్ గా గుర్తించారు. చనిపోయిన వారంతా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ, రాచాల గ్రామాలకు చెందిన వ్యక్తులని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదిరిగా పడిపోయాయి. దీంతో స్థానికులంతా ఈ దుర్ఘటనను చూసి చలించిపోయారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications