వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వనపర్తిలో రోడ్ టెర్రర్: స్కార్పియో బోల్తా.. ఐదుగురు అక్కడిక్కడే మృతి..

తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో.. అదుపు తప్పి డివైడర్‌ను వేగంగా ఢీ కొట్టడంతో.. స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

|
Google Oneindia TeluguNews

వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోటను ఆనుకుని ఉన్న 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో.. అదుపు తప్పి డివైడర్‌ను వేగంగా ఢీ కొట్టడంతో.. స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

 five killed in a road accident at wanaparthi

అమడబాకుల గ్రామానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను జనార్థన్, నాగరాజు, వెంకటేశ్, పవన్ కుమార్, శేఖర్ గా గుర్తించారు. చనిపోయిన వారంతా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ, రాచాల గ్రామాలకు చెందిన వ్యక్తులని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదిరిగా పడిపోయాయి. దీంతో స్థానికులంతా ఈ దుర్ఘటనను చూసి చలించిపోయారు.

English summary
Horrible Road Accident In Wanaparthy Scorpio Over turns 5 Spot Dead 4 Injured. While returning from tirupati to hyderabad this incident was happened
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X