ఎయిమ్స్ ఆసుపత్రిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, పత్రికా ప్రకటన !
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆపత్రికి తరలించారు. రెగ్యులర్ చెకప్ కోసమే వాజ్ పేయినికి ఎయిమ్స్ కు తరలించామని ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే సోమవారం ఒక పత్రికా ప్రకటన విదుదల చేశారు.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని ప్రత్యేక బృందం వాజ్ పేయికి చికిత్ర అందిస్తున్నారని ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఒక పత్రికా ప్రకటన విదుదల చేశారు. అటల్ బీహారీ వాజ్ పేయి దాదాపు 40 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించారు.

కాంగ్రెసేతర భారత ప్రధానికిగా ఐదేళ్లపాటు పాలించింన వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్ పేయి రికార్డు సృష్టించారు. అనారోగ్యం కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ కార్యక్రమాలకు వాజ్ పేయి దూరం ఉంటున్నారు. వివాద రహహితుడిగా వాజ్ పేయికి పేరుంది. విషయం తెలుసుకున్న పలువురు బీజేపీ నాయకులు ఎయిమ్స్ చేరుకుని మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆరోగ్యం గురించి ఆరాతీస్తున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications