ఢిల్లీలో మూడు గంటల్లో నాలుగు భూకంపాలు

తర్వాతి భూప్రకంపనలు వరుసగా రెక్టార్ స్కేలుపై 3.3, 2.5, 2.8గా నమోదయ్యాయి. మొదటి భూకంపం దక్షిణ ఢిల్లీలోని సైనిక్ ఫార్మ్స్ ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమిలోపల 10 కిలోమీటర్ల నుంచి అవి ఉద్భవించాయి.
రెండో భూకంపం ప్రభావం ఢిల్లీలోని కాకుండా పరిసరాల్లోని నోయిడా, ఘజియాబాదుల్లో కూడా ప్రభావం చూపించింది. భూకంపాల ప్రభావంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రాత్రి నాలుగు సార్లు భూమి కంపించిందని, పిల్లలు గజగజలాడారని స్థానికులు చెప్పారు. భూకంపాల తీవ్రత మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు కనిపించిందని ఐఎండి తెలిపింది.












Click it and Unblock the Notifications