సీఆర్పీఎఫ్ క్యాంప్పై మళ్లీ తెగబడ్డ ఉగ్రవాదులు: నలుగరిని హతం చేసిన బలగాలు..
ఉగ్రదాడితో భద్రతా బలగాలు తక్షణం అప్రమత్తమయ్యాయి. దాడులను తిప్పికొట్టేలా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. బందోపొర జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పై సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. సంబల్ లోని 45వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి ప్రయత్నించారు.

ఉగ్రదాడితో భద్రతా బలగాలు తక్షణం అప్రమత్తమయ్యాయి. దాడులను తిప్పికొట్టేలా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. కశ్మీర్ లో ఉగ్ర చర్యలకు నిధులు సమకూర్చుతున్నారన్న ఆరోపణలతో పాకిస్తాన్ కు చెందిన నేతలు, వ్యాపార సంస్థలు, నివాసాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications