ఎఎంసి కేసులో గాలికి బెయిల్: అయినా జైల్లోనే

ఓఎంసి కేసులో బెయిల్ రానందున గాలి జనార్దన్ రెడ్డి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి 2012 సెప్టెంబర్ నుంచి జైలులో ఉంటున్నారు. తొలుత ఓఎంసి కేసులో ఆయనను సిబిఐ అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డిని త్వరలో హైదరాబాద్ తరలించే అవకాశాలున్నాయి. మరో మూడు నెలల వరకు బెయిల్ పిటిషన్ వేయరాదని సుప్రీంకోర్టు గాలి జనార్దన్ రెడ్డిని ఆదేశించింది. దీంతో ఓఎంసి కేసులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలున చేసే అవకాశాలు సమీప కాలంలో లేవు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మి పేరు మీద ఉన్న అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి)పై సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 21 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ శనివారం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. బెంగుళూర్లో డిజిగ్నేటెడ్ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు సమాచారం.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి)కేసులో ఎఫ్ఐర్ దాఖలు చేసిన నెల రోజులు తర్వాత అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గనుల అక్రమ తవ్వకాలపై 2012 సెప్టెంబర్ మొదటివారంలో సిబిఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, గాలి జనార్దన్ రెడ్డిని, బివి శ్రీనివాస రెడ్డిని అరెస్టు చేశారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications