గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహాచిత్రాలు విడుదల
సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది.
Recommended Video

బెంగళూరు: సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. 38 రోజుల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సిట్ గౌరీ లంకేష్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది.
ప్రజలెవరైనా వీరిని గుర్తిస్తే తమకు తెలియజేయాలని కోరింది. సిట్ ప్రధాన దర్యాప్తు అధికారి బీకే సింగ్ మాట్లాడుతూ.. సిసిటివి ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఇరువురు నిందితుల నమూనా చిత్రాలను తయారు చేసినట్లు తెలిపారు.

హత్య జరిగిన ప్రాంతంలో నిందితుడు వారం రోజుల పాటు మకాం వేసి పరిస్థితులు అంచనా వేసినట్లు సిట్ భావిస్తోంది. నిందితుడు ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించాడనీ, మోటార్ సైకిల్ను వినియోగించాడని వీడియో క్లిప్ ద్వారా తెలుస్తోందన్నారు.
మోటారుసైకిలు నడిపిన నిందితుడు నేరం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులు 7.65 రైఫిల్స్ను ఉపయోగించడంలో అనుభవజ్ఞులని దర్యాఫ్తు అధికారి చెప్పారు. హత్యకు గల కారణాలపై అన్నికోణాల్లో విచారిస్తున్నామన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications