నీళ్ల కోసం వెళ్తుండగా ఎత్తుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం

జిల్లాలోని జోలి గ్రామానికి చెందిన ఓ పదహారేళ్ల దళిత బాలిక నిన్న నీళ్లు తెచ్చేందుకు దగ్గరలోని ఓ చేతి పంపు వద్దకు వెళ్లింది. ఓ యువకుడు ఆమెను అక్కడి నుండి అపహరించి తీసుకు వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం తెలిసుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాధిత బాలికను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఇటీవల కేంద్రం నిర్భయ చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచారానికి పాల్పడినా నిర్భయ చట్టం కింద కేసులు నమోదవుతున్నాయి.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications