నీళ్ల కోసం వెళ్తుండగా ఎత్తుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం

జిల్లాలోని జోలి గ్రామానికి చెందిన ఓ పదహారేళ్ల దళిత బాలిక నిన్న నీళ్లు తెచ్చేందుకు దగ్గరలోని ఓ చేతి పంపు వద్దకు వెళ్లింది. ఓ యువకుడు ఆమెను అక్కడి నుండి అపహరించి తీసుకు వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం తెలిసుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాధిత బాలికను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఇటీవల కేంద్రం నిర్భయ చట్టం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అమ్మాయిలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అత్యాచారానికి పాల్పడినా నిర్భయ చట్టం కింద కేసులు నమోదవుతున్నాయి.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications