పెళ్లికి నిరాకరణ: ప్రియుడిపై ప్రేయసి యాసిడ్ దాడి

ధర్మేంద్ర అనే యువకుడిపై అతని ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపోడకపోవడంతో ఆమె అతనిపై కోపం పెంచుకున్నట్లు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదిలావుంటే, తనకు తెలిసినవారి నుంచి 20 ఏళ్ల ధనశ్రీ చిప్కర్ అనే అమ్మాయి 4.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని దోచుకుంది. ఖరీదైన ఫోన్ కొనక్కోవడానికి బంగారాన్ని దొంగిలించినట్లు ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది.
చిప్కర్ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి 3.44 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివేది కప్ బోర్డు తెరిచి ఉండడంతో ఆమె బంగారు ఆభరణాలను దొంగిలించడం సులభమైంది.












Click it and Unblock the Notifications