డిజిటల్ ప్రోత్సాహం: రూ.1000మించితే ఛార్జీలు వద్దన్న కేంద్రం
డిజిటల్ ప్రోత్సాహం: రూ.1000మించితే ఛార్జీలు వద్దన్న కేంద్రం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.

ఖాతాదారులు రూ.వెయ్యికి పైగా జరిపిన ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని ఆదేశించింది. ఐఎంపీఎస్, యూపీఐ, ఎన్ఈఎఫ్టీపై ఎలాంటి రుసుముల విధించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రూ. 1000కిపైగా చేసిన డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు అత్యంత తక్కువగా, లేదా వసూలు చేసే అవకాశం ఉండదు. అయితే, ఈ ఛార్జీల అమలు ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనేదానిపై స్పష్టత లేదు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications