‘నోటి దురుసు వల్లే సిద్దరామయ్య ఓటమి’
కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కదురైంది. తాజా ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు. బాగల్కోట్ జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి, అలాగే చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు.
People have rejected Siddaramaiah. He lost because of his attitude, because of attacking everyone & because of his loose talk: GT Devegowda, JD(S) candidate who is leading over Siddaramaiah in Chamundeshwari by 17000 votes. pic.twitter.com/6Sw82tiBgs
— ANI (@ANI) May 15, 2018
మంగళవారం నాటి ఎన్నికల ఫలితాల్లో చాముండేశ్వరి స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవగౌడ చేతిలో సిద్ధరామయ్య 17 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

చాముండేశ్వరిలో విజయం సాధించిన అనంతరం దేవేగౌడ మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యను ప్రజలు తిరస్కరించారు. ఆయన ప్రవర్తన, వ్యవహారశైలి కారణంగా ఓటమి పాలయ్యారు. ప్రతిఒక్కరిపై మాటల దాడి చేయడం, నోటిదురుసుతనం కారణంగానే ఓడిపోయారు అని అన్నారు.
ఇక బాదామి నియోజకవర్గంలో ఎంపీ బీ శ్రీరాములుపై సిద్ధరామయ్య గెలుపొందారు. మైనింగ్ దిగ్జజం గాలి జనార్ధన్రెడ్డికి అతిసన్నిహితుడైన బీ శ్రీరాములు ఓటమి పాలు కావడం రాజకీయవర్గాలను షాక్ గురిచేసింది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications