గుట్కా మాఫీయాపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
చెన్నై: గుట్కా కుంభకోణం కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుట్కా విక్రయాలపై విచారణ చేపట్టాలంటూ డీఎంకే ఎమ్మెల్యే అన్బలగళన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఈ పిల్ విచారించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అబ్దుల్ ఖురేషీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో శశికళ కుటుంబంతోపాటు మంత్రి భాస్కర్, డీజీపీ రాజేంద్రన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది.
2017 జులై 8న గుట్కా కంపెనీలపై ఐటి దాడులు జరిగాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాలతో తెలుగురాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో గుట్కా మాఫియా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ గుట్కా వ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications