నా భర్తను కలవనివ్వరా: లవ్ జిహాద్ కేసులో హదియా
తిరువనంతపురం: లవ్ జిహాద్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ మహిళ హదియా తిరిగి ఉన్నత చదువులు కొనసాగించాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఆమె చదివే హోమియోపతి మెడికల్ కాలేజీ డీన్ను హదియాకు గార్డియన్గా నియమించింది.
అయితే చదువుకునే సమయంలో హదియా ఆమె భర్త షఫీన్ జెహాన్ను కలువవచ్చా లేదా అనే అంశంపై మాత్రం సుప్రీం నిర్ణయం చెప్పలేదు. దీంతో కోర్టు తీర్పుపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టు తాను అడిగింది ఇవ్వలేదని, కాలేజీ జైలులా ఉందని, తన ప్రాథమిక హక్కులు ఎక్కడ అని ప్రశ్నించారు. నేను ప్రేమించిన వ్యక్తిని కలిసే స్వేచ్ఛ కావాలన్నారు. కాగా, కళాశాల ప్రిన్సిపల్ మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. ఆమెను కాలేజీలో చేర్పించింది తల్లిదండ్రులు అని కాబట్టి వారే కలువవచ్చని చెబుతున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications