అస్వస్థతకు గురైన హిమాచల్ ముఖ్యమంత్రి ఆసుపత్రికి తరలింపు
సిమ్లా :హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్ర వీరభద్రసింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ తో పాటు, పలువురు రాష్ట్ర మంత్రులు ఆయనను పరామర్శించారు.

కొన్ని రోజులుగా వీరభధ్రసింగ్ ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నారు.దరిమిలా స్వంత ఇంటిలో విశ్రాంతి తీసుకొంటున్నారు.నాలుగు రోజుల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న వీరభద్రసింగ్ ను కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు.ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని ప్రకటించారు వైద్యులు.24 గంటలపాటు తమ పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications