క్రిస్మస్ వేడుకలు జరుపుకోవద్దని అలీఘర్ క్రిస్టియన్ స్కూల్కు బెదిరింపులు
అలీఘర్: హిందూ జాగరణ్ మంచ్ అలీఘర్లోని ఓ క్రిస్టియన్ స్కూల్కు హెచ్చరికలు జారీ చేసింది. స్కూళ్లలో క్రిస్మస్ సెలవులు సరికాదని, ఇది మతమార్పిడికి కారణం అవుతుందని వారు ఆరోపిస్తున్నారు.
మతమార్పిడులకు కారణం అవుతున్న క్రిస్మస్ను స్కూల్లో జరుపుకోవద్దని హెచ్చరించారు.

దీనిపై హిందూ జాగరణ్ మంచ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. బొమ్మలు, బహుమతుల ద్వారా తమ తమ స్కూళ్లలో చదువుకుంటున్న హిందు విద్యార్థులను మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
హిందూ జాగరణ్ మంచ్.. హిందూ యువ వాహిని అనుబంధ సంస్థ. హిందూ యువ వాహినిని యూపీ సీఎం ముఖ్యమంత్రి స్థాపించారు. 2002లో ఆయన దీనిని స్థాపించారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications