దాడి అనంతరం భారత వైమానిక దళ పైలెట్ మిస్సింగ్.. ధృవీకరించిన అధికారులు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన పైలెట్ ఒకరు అదృశ్యం అయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ధృవీకరించారు. బుధవారం ఉదయం భారత భూభాగంలోకి పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ చొచ్చుకు వచ్చిందని, దీన్ని భారత వాయుసేన అధికారులు నేల కూల్చారని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి రవీష్ కుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పాక్ ఎయిర్ క్రాఫ్ట్ ను నేలకూల్చుతున్న ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో మనదేశ వాయుసేనకు చెందిన మిగ్ 21 బైసన్ ను కోల్పోయామని చెప్పారు. మిగ్ 21 పైలెట్ అదృశ్యం అయ్యారని వివరించారు. మిగ్ 21 పైలెట్ ను తాము బంధించినట్లు పాకిస్తాన్ చెబుతోందని, దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉందని రవీష్ కుమార్ చెప్పారు. భారత వైమానిక దళం నేలకూల్చిన పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ శకలాలు ఆ దేశ భూభాగం మీదే పడ్డాయని అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications