కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
రిపబ్లిక్ డే వేళ విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. జమ్ముకశ్మీర్ కథువా జిల్లా లఖాన్పూర్లో చాపర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఒకరు తీవ్రగాయాలతో చనిపోగా.. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.

హెచ్ఏఎల్కి చెందిన ధ్రువ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పఠాన్ కోట్ నుంచి చాపర్ వస్తున్నట్టు అధికారులు తెలిపారు. లఖాన్ పూర్ వద్ద దింపే ప్రయత్నం చేయగా కూలిపోయిందని కథువా ఎస్పీ శైలేంద్ర మిత్రా తెలిపారు. ఇద్దరు పైలట్లను మిలిటరీ బేస్ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.
Recommended Video
ఈ నెల ప్రారంభంలో మిగ్ 21 బిసన్ ఎయిర్ క్రాప్ట్ కూడా కూలిపోయిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ సూరత్ ఘడ్ వద్ద ప్రమాదం జరగగా.. పైలట్, చాపర్ దెబ్బతినకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సూరత్ ఘడ్ శ్రీ గంగా నగర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మరో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఒక పైలట్ చనిపోవడం విషాదం నింపింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications