కాల్పులకు తెగబడ్డ పాక్: ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్: భారత జవాన్లు ధీటుగా సమాధానం చెబుతున్నా.. పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం ఉదయం 5.15గంటలకు సుందర్బని సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం కాల్పులు తెగబడింది.
పాక్ కాల్పులకు ఇద్దరు భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. వినోద్ సింగ్, జాకీ శర్మ అనే మరో ఇద్దరు జవాన్లు కూడా పాక్ సైన్యం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.

వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, భారత దళాలు అప్రమత్తంగా లేని సమయాన్ని చూసి పాక్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications