రాం జెత్మలానికే రూ.7 కోట్లు టోకరా పెట్టిన రియాల్టర్!

జెత్మలానీ శుక్రవారం సాయంత్రం చెన్నైకు చేరుకొని నేరుగా పోలీసు కమిషనరేట్కు వెళ్లారు. ఆయన వెంటన ఓ మహిళ ఉన్నారు. స్థానిక చూళ్లైమేడుకు చెందిన ఓ రిలాల్టర్ ఈసిఆఱ్ రోడ్డులో 7 కోట్ల రూపాయలకు స్థలాన్ని ఇస్తానని నమ్మబలికి జెత్మలానీని మోసం చేశారట.
సదరురియాల్టర్ పైన ఫిర్యాదు చేసేందుకే ఆయన చెన్నై వచ్చారంటున్నారు. అయితే పోలీసు స్టేషన్ల నిర్మాణాల పునరుద్ధరణ కమిటీలో తాను సభ్యుడినని, దీనికి సంబంధించిన పని మీద కమిషనరేట్కు వచ్చానని రామ్ జెత్మలానీ చెప్పారు.
జెత్మలానీ, మరో ఇద్దరు స్నేహితులు చెన్నై ప్రధాన ప్రాంతాల్లోని భూములు అమ్మకానికి ఉంటే తెలపాలని ఓ మధ్యవర్తిని ఆన్లైన్లో సంప్రదించారు. అతను వారిని నమ్మించి నగరం మధ్యలో మంచి స్థలం ఉందని చెప్పాడు. స్థలం యజమాని తన మాటలు విశ్వసించడం లేదని అతనికి నమ్మకం కలిగించాలంటే ఏడుకోట్ల రూపాయలు అడ్వాన్సుగా చెల్లించాలని చెప్పి అతను డబ్బు తీసుకున్నాడట.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications