ప్రముఖ నటుడి దాడి కేసు: బెయిల్ కోసం హైకోర్టుకు, అజ్ఞాతంలోకి, బీజేపీ నాయకులు ఫైర్ !
రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్, బీజేపీ నాయకుడు షణ్ముగ సుందరం, న్యాయవాది ప్రేమ్ ఆనంద్ మీద దాడి చేసిన కేసులో తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు సంతానం ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును.
చెన్నై: రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్, బీజేపీ నాయకుడు షణ్ముగ సుందరం, న్యాయవాది ప్రేమ్ ఆనంద్ మీద దాడి చేసిన కేసులో తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు సంతానం ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.
నటుడు సంతానం గురువారం తన న్యాయవాది సహాయంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశాడు. నటుడు సంతానం పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే విషయంలో మనస్పర్థలు రావడంతో గత సోమవారం రాత్రి నటుడు సంతానం, ఆయన మేనేజర్ రమేష్ తోపాటు మరో వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి షణ్ముగ సుందరం కార్యాలయానికి వెళ్లి గొడవ చేశారు. ఆ సందర్బంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి షణ్ముగ సుందరంతో పాటు న్యాయవాది ప్రేమ్ ఆనంద్ ను చితకబాదేశారు.
చెన్నై నగర పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నటుడు సంతానం ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. నటుడు సంతానంను అరెస్టు చేసే విషయంలో పోలీసులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ తమిళనాడు శాఖ నాయకులు మండిపడుతున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications