lockdown:వైద్య సిబ్బందిపై కత్తితో దాడి, టీచర్ చెంప చెల్.. మొబైల్ తీసుకొని...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొనగా.. విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందిపై దాడిచేశాడు. ఆ బృందంలో ఉన్న టీచర్పై కూడా చేయిచేసుకున్నాడు.మధ్యప్రదేశ్ వినోబ నగర్లో జరిగిన ఘటన కలకలం రేపింది. సదరు వ్యక్తి ఎందుకు దాడిచేశాడో తెలియరాలేదు. సర్వే వివరాలు చెప్పడం ఇష్టం లేకనా..? మరేదైనా కారణం ఉందా అనే విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి రానున్నది.
మధ్యప్రదేశ్ వినోబ నగర్లో శనివారం సర్వే బృందం పర్యటించింది. ఇందులో వైద్యులు, టీచర్లు, పారమెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. వారు సర్వే చేస్తుండగా ఒకతను విరుచుకుపడ్డాడు. వైద్య సిబ్బందిపై అతను కత్తితో దాడిచేశాడు. దీంతో మిగతా సభ్యులు ఉలిక్కిపడ్డారు. బృందంలో ఉన్న టీచర్పై కూడా చేయిచేసుకున్నాడు. ఆమె ఫోన్ తీసుకొని.. నెలకేసి పడేశాడు. వైద్య సిబ్బందిపై దాడి చేయబోతే అడ్డుకోవడమే టీచర్ చేసిన పాపమైపోయింది. అడ్డొచ్చిన స్థానికులపై కూడా దాడి చేశారు.

దాడితో వినోబ నగర్లో కలకలం రేగింది. వైద్య సిబ్బందిపై దాడిని సర్వే ఇంచార్జీ ప్రవీణ్ చౌరే ధృవీకరించారు. కత్తితో విరుచుకుపడ్డ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, తదితర సెక్లన్ల కింద కేసు నమోదు చేశారు.
Recommended Video
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications