35వేల టన్నుల పాలరాయితో జైన ఆలయం(వీడియో)
కోచ్చి: పునాది దగ్గర నుండి గోపురం వరకు మొత్తం పాలరాయితోనే దేవాలయం నిర్మిస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటి సారి కేరళలోని కోచ్చి నగరంలో పాలరాయితో అతి పెద్ద జైన్ దేవాలయం నిర్మిస్తున్నారు.

శ్రీ ఎర్నాకులం శ్వేతాంబర మూర్తి పుజక్ జైన్ ట్రస్ట్ ఆద్వర్యంలో 2007వ సంవత్సరంలో జైన దేవాలయం నిర్మాణం మొదలు పెట్టారు. అప్పటి నుండి దేవాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాజస్థాన్ నుండి తెప్పించిన 350 టన్నుల ప్రత్యేక మార్బల్స్ దేవాలయం నిర్మాణం కోసం ఉపయోగించారు.
దాదాపు 90 శాతం పూర్తి అయిన ఈ దేవాలయం ఇదే సంవత్సరం సెప్టెంబర్ లో ప్రారంభించనున్నామని ట్రస్ట్ అధ్యక్షుడు మోహన్ దాస్ సీ. జైన్ అంటున్నారు. కేరళలో నివాసం ఉంటున్న జైనుల కోసం ఈ దేవాలయం నిర్మిస్తున్నామని వివరించారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications