మాకోసం రండి, సీఎం పీఠమెక్కిస్తాం:రజనీకాంత్ ఫ్యాన్స్
చెన్నై: సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే తగిన సమయమని, దయచేసి మా కోసం, ప్రజల కోసం రాజకీయాలలోకి రావాలని తమిళనాడు వేలూరు జిల్లాలో అభిమానులు ముక్తకంఠంతో గళమెత్తారు. అభిమానులుగా రజినీకాంత్కు మేం అండగా ఉంటామని, ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.
రజనీకాంత్ అభిమానులు 'మలరట్టుమ్ మణిద నేయం' పేరిట రజనీ అభిమానులు ఆదివారం రాత్రి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ సభలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్నాటకల నుంచి కూడా అభిమానులు తరలి వెళ్లారు. ఈ సభ రాజకీయ పార్టీలు నిర్వహించే సభను మించిపోయింది. ఈ సభలో రజనీకాంత్ స్నేహితుడు రాజాబహదూర్ మాట్లాడుతూ.. రజనీ తన స్నేహితుడు అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు.
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని సమయంలో అభిమానులు చూపిన ప్రేమే ఆయనను తిరిగి 65 ఏళ్ల వయస్సులోను హీరోగా రాణింప చేస్తోందన్నారు. నటుడు కరుణాస్ మాట్లాడుతూ.. టరజనీ సార్! అభిమానుల కోరిక తీర్చండి' అన్నారు. తద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications