వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగిపై ఎందుకంత ప్రేమ?..ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన మాయ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎలక్షన్ కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ ఈసీ మాయావతి ప్రచారంపై 48గంటలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటల నిషేధం విధించింది. అయితే నిషేధం సమయంలో యోగి నిబంధనలు ఉల్లంఘించినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడంలేదని మాయావతి ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం కష్టమేనని బెహన్ జీ అభిప్రాయపడ్డారు.

బెంగాల్‌లో పోలింగ్ హింసాత్మకం ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జ్బెంగాల్‌లో పోలింగ్ హింసాత్మకం ఆందోళనకారుల రాళ్లదాడి, పోలీసుల లాఠీఛార్జ్

బీజేపీ విషయంలో ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మాయావతి ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయాలు సందర్శిస్తున్నారని, దళితుల ఇళ్లలో భోజనాలు చేస్తూ మీడియా కవరేజ్, పబ్లిసిటీ పొందుతున్నారని ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. యోగి నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఈసీ ఆయనపై ఎందుకంత ప్రేమ చూపుతోందని మయావతి ప్రశ్నించారు.

Mayawati Questions EC Over Yogi Adityanath
English summary
Bahujan Samaj party chief Mayawati, who faced a 48-hour ban on campaigning, today questioned the Election Commission over what she alleged was an open defiance by Uttar Pradesh Chief Minister Yogi Adityanath of its 72-hour ban on his campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X