డ్యాన్స్ చేయలేదని స్నేహితుడిపైఇలా.... కారణమదేనా?
తాను చెప్పిన పాటకు డ్యాన్స్ చేయలేదనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడితో గొడవపడి అతణ్ణి కొట్టి చంపాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హజరుపర్చారు.
ముంబాయి:మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపాడు ఓ వ్యక్తి.అయితే తాను కోరిన పాటకు నృత్యం చేయనందుకే మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి చేయడంతో ఆయన చనిపోయాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ఈ నెల 14వ, తేదిన సుబ్రబేన్ అంథేరీ లో ఈ ఘటన చోటుచేసుకొంది. అంకుష్ జాదవ్ అతని స్నేహితుడు శ్రీవథాక్థర్ లు ఇద్దరూ స్నేహితులు.
ఈ నెల 14వ, తేదిన వీరిద్దరూ పుల్ గా మధ్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సమయంలోనే శ్రీవథాక్థర్ తన స్నేహితుడు జాదవ్ ను డ్యాన్స్ చేయాలని కోరాడు.

అయితే జాదవ్ మాత్రం తాను నృత్యం చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఇద్దరూ కూడ కొట్టుకొన్నారు.అదే సమయంలో అక్కడే ఉన్న ఇతరులు స్నేహితుల మద్య గొడవను నివారించేందుకుగాను ప్రయత్నించారు.
శ్రీవథాక్థర్ ఆగ్రహంతో జాదవ్ పై దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాదవ్ మృతి చెందాడు.
నిందితుడిపై ఐపిసి 302 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదుచేశారు పోలీసులు.నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు పోలీసులు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications