డ్యాన్స్ చేయలేదని స్నేహితుడిపైఇలా.... కారణమదేనా?
తాను చెప్పిన పాటకు డ్యాన్స్ చేయలేదనే కోపంతో మద్యం మత్తులో స్నేహితుడితో గొడవపడి అతణ్ణి కొట్టి చంపాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హజరుపర్చారు.
ముంబాయి:మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపాడు ఓ వ్యక్తి.అయితే తాను కోరిన పాటకు నృత్యం చేయనందుకే మద్యం మత్తులో స్నేహితుడిపై దాడి చేయడంతో ఆయన చనిపోయాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.
ఈ నెల 14వ, తేదిన సుబ్రబేన్ అంథేరీ లో ఈ ఘటన చోటుచేసుకొంది. అంకుష్ జాదవ్ అతని స్నేహితుడు శ్రీవథాక్థర్ లు ఇద్దరూ స్నేహితులు.
ఈ నెల 14వ, తేదిన వీరిద్దరూ పుల్ గా మధ్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న సమయంలోనే శ్రీవథాక్థర్ తన స్నేహితుడు జాదవ్ ను డ్యాన్స్ చేయాలని కోరాడు.

అయితే జాదవ్ మాత్రం తాను నృత్యం చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఇద్దరూ కూడ కొట్టుకొన్నారు.అదే సమయంలో అక్కడే ఉన్న ఇతరులు స్నేహితుల మద్య గొడవను నివారించేందుకుగాను ప్రయత్నించారు.
శ్రీవథాక్థర్ ఆగ్రహంతో జాదవ్ పై దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జాదవ్ మృతి చెందాడు.
నిందితుడిపై ఐపిసి 302 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదుచేశారు పోలీసులు.నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు పోలీసులు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications