షోలాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం
ముంబై: షోలాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వే యార్డులో నిలిపివున్న రైలులోని ఓ బోగీ నుంచి పెద్ద ఎత్తున పొగ బయటకు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తయ్యారు.
సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పేశాయి. పదుల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో చేశారు. ప్రమాదం విషయం తెలిసి ప్రయాణికులు, ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై విచారణ చేపట్టామని రైల్వే అధికారులు తెలిపారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications