అసభ్యంగా చూస్తూ.. వేధింపులు:జడ్జిపై సస్పెన్షన్ వేటు

ఆరోపణలు నిజమేనని మిగతా సిబ్బంది ధ్రువీకరించారు. దీంతో జడ్జి పైన చర్యలు తీసుకున్నట్లు బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శాలిని పంసల్కర్ జోషి తెలిపారు.
ఆరోపణల పైన ప్రాథమిక విచారణ జరిపామని ఆమె తెలిపారు. మరో న్యాయమూర్తి ఎస్డీ తులంకర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగిందన్నారు. ప్రాథమిక విచారణలో ఆయన తప్పు తేలినందువల్ల సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి పైన కోర్టులో పని చేసే ఇతర మహిళలు కూడా ఫిర్యాదు చేశారట.












Click it and Unblock the Notifications