చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇడ్లీ కోసం స్నేహితుడినే చంపేశాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోయంబత్తూరు :క్షణికావేశంలో ఏం చేస్తారో తెలియని వాళ్ళను చూస్తుంటాం. ప్రాణ స్నేహితులు చిన్న విషయానికి గొడవ పడ్డారు. ఈ గొడవ చివరికి ఓ స్నేహితుడి ప్రాణాలను తీసింది.ఇడ్లీ కోసం స్నేహితుడి ప్రాణాలను తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చోటుచేసుకొంది.

మరప్పన్, శర్వాణన్ అు ఇద్దరు స్నేహితులు. అయితే వీరి మద్య చిన్న గొడవ జరిగింది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కోయంబత్తూరు కు చెందిన వీరిద్దరూ మద్యం తాగారు. అయితే మద్యం మత్తులో విచక్షణ మరిచారు. చిన్న విషయానికి గొడవపడ్డారు. ఇడ్లీలు కొనుగోలు చేసేందుకు ఇద్దరి స్నేహితుల మద్య జరిగిన గొడవ ప్రాణాల మీదికి తెచ్చింది.

murder for idly in tamilnadu state

శర్వాణన్ ఇడ్లీలు తెచ్చుకొనేందుకు గాను మరప్పన్ ను డబ్బులు అడిగారు. డబ్బులు ఇచ్చేందుకు మరప్పన్ నిరాకరించాడు. మద్యం మత్తులో ఉన్న వారు ఈ విషయమై గొడవపడ్డారు. మద్యం తాగిన తర్వాత గంజాయి కూడ తాగారు.శర్వాణన్ మళ్ళీ ఇడ్లీ కోసం డబ్బులు అడిగాడు. కాని, మరప్పన్ మళ్ళీ నిరాకరించాడు.

ఇడ్లీ కోసం ఇద్దరు స్నేహితుల మద్య మళ్ళీ గొడవ జరిగింది. ఈ గొడవతో ఆగ్రహనికి గురైన మరప్పన్ శర్వాణన్ ను వాటర్ ట్యాంక్ నుండి కిందకి తోసేశాడు. ఈ ఘటనలో శర్వాణన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.

English summary
murder for idly. this incident happened in Coimbatore .marappan, sharappan were friends.they drink wine. sharappan asked his friend marappan give to his money for idly.repeatedly sahappan asked money to buy idly.then marappan thrown sharappan from water tank. sharappan dead in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X