ఇడ్లీ కోసం స్నేహితుడినే చంపేశాడు
కోయంబత్తూరు :క్షణికావేశంలో ఏం చేస్తారో తెలియని వాళ్ళను చూస్తుంటాం. ప్రాణ స్నేహితులు చిన్న విషయానికి గొడవ పడ్డారు. ఈ గొడవ చివరికి ఓ స్నేహితుడి ప్రాణాలను తీసింది.ఇడ్లీ కోసం స్నేహితుడి ప్రాణాలను తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చోటుచేసుకొంది.
మరప్పన్, శర్వాణన్ అు ఇద్దరు స్నేహితులు. అయితే వీరి మద్య చిన్న గొడవ జరిగింది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కోయంబత్తూరు కు చెందిన వీరిద్దరూ మద్యం తాగారు. అయితే మద్యం మత్తులో విచక్షణ మరిచారు. చిన్న విషయానికి గొడవపడ్డారు. ఇడ్లీలు కొనుగోలు చేసేందుకు ఇద్దరి స్నేహితుల మద్య జరిగిన గొడవ ప్రాణాల మీదికి తెచ్చింది.

శర్వాణన్ ఇడ్లీలు తెచ్చుకొనేందుకు గాను మరప్పన్ ను డబ్బులు అడిగారు. డబ్బులు ఇచ్చేందుకు మరప్పన్ నిరాకరించాడు. మద్యం మత్తులో ఉన్న వారు ఈ విషయమై గొడవపడ్డారు. మద్యం తాగిన తర్వాత గంజాయి కూడ తాగారు.శర్వాణన్ మళ్ళీ ఇడ్లీ కోసం డబ్బులు అడిగాడు. కాని, మరప్పన్ మళ్ళీ నిరాకరించాడు.
ఇడ్లీ కోసం ఇద్దరు స్నేహితుల మద్య మళ్ళీ గొడవ జరిగింది. ఈ గొడవతో ఆగ్రహనికి గురైన మరప్పన్ శర్వాణన్ ను వాటర్ ట్యాంక్ నుండి కిందకి తోసేశాడు. ఈ ఘటనలో శర్వాణన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications