18 నెలల ముందే నజీబ్ జంగ్ రాజీనామా: కేజ్రీతో వైరమే కారణమా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామాను కేంద్రానికి పంపించారు. యూపీఏ హయాంలో 2013 జూలైలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఆమ్ అద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
మరో ఏడాదిన్నర పదవీ కాలం ఉండగానే నజీబ్ జంగ్ రాజీనామా చేయడం గమనార్హం. ఇది ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంతో పడకపోవడం వల్లే రాజీనామా చేసి ఉండవచ్చునని అంటున్నారు. ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ విద్యా రంగంలో సేవలు అందించారు.

గతంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్గా పని చేశారు. తిరిగి ఆయన విద్యారంగానికి వెళ్లనున్నారు. తన పదవీ కాలంలో తనకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ధన్యవాదాలు తెలిపారు. 18 నెలల ముందు నజీబ్ జంగ్ రాజీనామా చేశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications