పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు (ఫోటోలు)
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఉక్కు మనిషిసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై నడిపిన ఘనత పటేల్దే కొనియాడారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలతో నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications