పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు (ఫోటోలు)
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఉక్కు మనిషిసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై నడిపిన ఘనత పటేల్దే కొనియాడారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలతో నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు
పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications