కీలకంగా సోలార్ పవర్: టారీఫ్ తగ్గించేందుకు మార్గదర్శకాలు
దేశ ప్రజలందరికీ 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు భారత ప్రభుత్వం ఒక మిషన్గా పనిచేస్తోంది.
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు భారత ప్రభుత్వం ఒక మిషన్గా పనిచేస్తోంది. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో సౌర విద్యుత్(సోలార్ పవర్) ఎంతో కీలకమైనది.
పర్యావరణ పరిరక్షణతోపాటు తక్కువ ధరకే విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏకంగా రూ.244కే యూనిట్ విద్యుత్ అందించేందుకు కసరత్తులు కొనసాగిస్తోంది. గత మూడేళ్లలోనే నాలుగింతలు ఎక్కువగా సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో 13.1గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.

పునర్వినియోగ వనరుల శాఖ.. గ్రిడ్ లకు అనుసంధానం చేసే టారీఫ్ ఆధారిత సోలార్ పవర్ ప్రాజెక్టుల బిడ్డింగ్ కోసం పలు మార్గదర్శకాలను సూచించింది. ఆగస్టు 3, 2017న ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను నోటిఫై చేసింది.
విద్యుత్ చట్టం 2003, ప్రొవిజన్స్ సెక్షన్ 63 ప్రకారం.. దీర్ఘకాలిక విద్యుత్ అవసరాల కోసం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీస్ లేదా అధికారిక ప్రతినిధులు లేదా ఇంటర్మీడియరీ ప్రొక్యురర్ సొలార్ ప్రాజెక్టుల కోసం బిడ్డింగ్లు సేకరిస్తోంది. 5మెగావాట్ల నుంచి బిడ్డింగ్ చేస్తోంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications