కొత్త సంవత్సరంలో కొత్త వెయ్యి రూపాయాల నోటు
కొత్త వెయ్యి రూపాయాల నోటు కొత్త సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ నెలాఖరులో ఈ నోటు విడుదల పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ :కొత్త వెయ్యి రూపాయల నోటు కొత్త సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రద్దు చేసిన నగదును స్థానంలో వెయ్యి రూపాయాల నగదును విడుదల చేస్తే కరెన్సీ కష్టాలు తగ్గే అవకాశం ఉంది.
పెద్ద నగదునోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ, తేదిన నిర్ణయం తీసుకొంది. కొత్త రెండు వేల రూపాయాల నోటు, ఐదువందల రూపాయాల నోటు మార్కెట్ లోకి వచ్చింది. అయితే రెండు వేల రూపాయాల నోటు అందుబాటులోకి వచ్చింది.మార్కెట్ లోకి వచ్చిన ఐదువందల రూపాయాల నోటు కూడ మార్కెట్ లోకి వచ్చింది.అయితే ముద్రణ లోపాల కారణంగా ఈ నోట్లను వెనక్కి తీసుకొన్నారు.

కొత్త వెయ్యి రూపాయల నోటు ను కూడ త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయాలని ఆర్ బి ఐ భావిస్తోంది. కొత్త సంవత్సరంలో కొత్త వెయ్యి రూపాయాల నోటును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్ బి ఐ ప్రయత్నిస్తోంది.
కొత్త వెయ్యి రూపాయాల నోటు విడుదల విషయాన్ని డిసెంబర్ 30వ, తేదిన ఈ విషయమై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు కొత్త 50 రూపాయాలు ఇరవై రూపాయాల నోటును కూడ అందుబాటులోకి రానున్నాయి.వెయ్యి రూపాయాల నోటు మార్కెట్ లోకి వస్తే కరెన్సీ కష్టాలు తీరే అవకాశం ఉంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications