మహిళా ఎంపీ నగ్న ఫొటోలు వైరల్..ఆమె స్వయంగా అందరికి చూపిస్తోంది..!
టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ.. తప్పు దోవ పడుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. టెక్నాలజీ రంగంలో ప్రపంచం దూసుకుపోతున్న వేళ, డీప్ఫేక్ టెక్నాలజీ ఒక పెను సవాలుగా మారింది. దీని దుర్వినియోగానికి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులే కాదు, సామాన్యులు కూడా బలవుతున్నారు. సోషల్ మీడియాలోని ఫొటోలను డీప్ఫేక్ టెక్నాలజీతో అనుసంధానించి అసభ్యకర చిత్రాలను సృష్టిస్తూ, వాటిని వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKES
— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025
New Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.
She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o
ఈ సమస్య తీవ్రతను ప్రపంచానికి తెలియజేయడానికి, న్యూజిలాండ్ మహిళా ఎంపీ లారా మక్లూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఏఐ-జనరేటెడ్ డీప్ఫేక్ నగ్న ఫొటోను ఏకంగా పార్లమెంట్లోనే ప్రదర్శించారు. కేవలం ఐదు నిమిషాల్లో ఈ డీప్ఫేక్ ఫొటోను తయారు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటన న్యూజిలాండ్లో హాట్ టాపిక్గా మారడమే కాకుండా, డీప్ఫేక్ సమస్య ఎంత జటిలమైందో ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపింది.

ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతోందని, డీప్ఫేక్ను నేరంగా పరిగణించే బిల్లును తేవడం ఎంతో ముఖ్యమని లారా మక్లూర్ పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చారు. నగ్న చిత్రాల సమస్య ఒక్క న్యూజిలాండ్ది కాదని, యావత్ ప్రపంచం ప్రస్తుతం ఈ బాధితుల్లో ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది, డీప్ఫేక్ నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications