దిల్సుఖ్నగర్లో బ్లాస్ట్స్: ఐఈడీ బాంబులు, పాక్నుండే

పాకిస్తాన్ నుండి రియాజ్ భత్కల్ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని ఎన్ఐఏ తేల్చింది. త్వరలో భత్కల్ పైన ఛార్జీషీటు వేస్తామని తెలిపింది. పేలుడు పదార్థాలతో బాంబులు తయారు చేసేవారని పేర్కొంది.
పేలుడు పదార్థాలను బెంగళూరుకు పంపించారని, అక్కడి నుండి హైదరాబాదుకు తీసుకు వచ్చారన్నారు. బెంగళూరు నుండి హైదరాబాదుకు పేలుడు పదార్థాలను వకాస్, తహసీన్ తరలించారని తేల్చారు. దిల్సుఖ్ నగర్లో ఐఈడీ బాంబులు తయారు చేసి పెట్టారని చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications