కొడనాడు ఏస్టేట్ లో గడియారాలు మాత్రమే దోపిడికి గురయ్యాయి: పళనిస్వామి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ లో గడియారాలను మాత్రమే దోచుకొన్నారని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రకటించారు.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఏస్టేట్ లో గడియారాలను మాత్రమే దోచుకొన్నారని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రకటించారు.
కొంతకాలంగా తమిళనాడులోని కొడనాడు ఏస్టేట్ లో చోటుచేసుకొన్న వరుస మరణాలు, ఈ ఏస్టేట్ తో సంబంధం ఉన్నవారు మరణించడం, ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేశారు.

కొడనాడు ఏస్టేట్ కు సంబంధం ఉన్న ఘటనలపై సమగ్రంగా విచారణ జరుపుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే ఈ కేసులో విచారణ చేసేందుకు ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటివరకు కొడనాడు ఏస్టేట్ నుండి గడియారాలు, శిల్పాలు మాత్రమే దోపిడికి గురైనట్టు ఆయన ప్రకటించారు.
కొడనాడు ఏస్టేట్ లో దోపిడికి కనకరాజ్ నేతృత్వం వహించాడని సిఎం అసెంబ్లీలో ప్రకటించారు. కనకరాజ్ ఈ ఏస్టేట్ లో మాజీ ఉద్యోగిగా ఆయన చెప్పారు. అయితే ఈ దోపిడిలో పాల్గొన్న వారిని పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications