మీరు చేసింది ధర్మ యుద్ధమా?: పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు స్టాలిన్ సూటి ప్రశ్న
సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు. ఇన్నాళ్లు ధర్మ యుద్ధం చేస్తున్నామని వారు చెప్పుకున్నారని, పదవులు దక్కడంతో ఇప్పుడిక ధర్మ యుద్ధం ముగిసిందన్నారు.
చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై డీఎంకే నేత స్టాలిన్ మండిపడ్డారు.
అన్నాడీఎంకే నేతలు ధర్మ యుద్ధం చేస్తున్నామని ఇన్నాళ్లు చెప్పుకున్నారని, అయితే పదవుల కోసం ఈ రోజు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు కలిశారని విమర్శించారు.

పదవుల కోసం పాకులాడడమే ధర్మ యుద్ధమా? అని ప్రశ్నించారు. పదవులు దక్కడంతో ఇక ధర్మయుద్ధం ముగిసిందా? అని ఎద్దేవా చేశారు.
ఆ ఇరువర్గాల కలయిక ఓ నాటకమని, పళనిస్వామి, పన్నీర్ సెల్వం మహానటులని స్టాలిన్ వ్యాఖ్యానించారు. పదవులు పొందడం కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications