భార్యలను వదిలివెళ్లిన 45 మంది ఎన్ఆర్ఐ పాస్ పోర్టు రద్దు : కేంద్ర మంత్రి మేనకా గాంధీ
న్యూఢిల్లీ : ఎన్ఆర్ఐ భర్తలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకొని .. విదేశాలకు తీసుకెళ్లకుండా వదిలివెళ్లిన 45 మంది పాస్ పోర్టులను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బిల్లును రూపొందించింది. అయితే ఆ బిల్లును ఎగువసభ ఆమోదించలేదని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు.
ఉపేక్షించం
పెళ్లి చేసుకొని భార్యలను విదేశాలకు తీసుకెళ్లని ఎన్ఆర్ఐ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కఠినచర్యలు తీసుకోవాలని భావించింది. ఆ ఎన్ఆర్ఐ భర్తలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేసింది. వారికి లుక్ నోటీసు కూడా జారీచేస్తామని స్పష్టంచేసింది.

బిల్లుకు లోక్ సభ ఆమోదం
ఎన్ఆర్ఐ భర్తలపై కఠినచర్యలు తీసుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బిల్లు రూపొందించింది. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. కానీ ఎగువసభలో మాత్రం ఆమోదం పొందలేదు. రాజ్యసభలో రాఫెల్ కేటాయింపులపై దద్దరిల్లడంతో బిల్లు చర్చకు రాలేదు. దీంతోపాటు తలాక్ బిల్లు కూడా ఆమోదం పొందలేదు. కీలకమైన బిల్లులు ఆమోదం పొందలేకపోవడంతో మోదీ సర్కార్ .. ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications