జయ గురించి శశికళ చాలా దాచారు: విషప్రయోగం సీనియర్ అనుమానం
అన్నాడీఎంకే అధినేత్రి, రెండు రోజుల క్రితమే పార్టీ నేతగా ఎన్నికైన శశికళ పైన మాజీ స్పీకర్ పాండియన్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, రెండు రోజుల క్రితమే పార్టీ నేతగా ఎన్నికైన శశికళ పైన మాజీ స్పీకర్ పాండియన్ మంగళవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జయలలిత విషయంలో శశకళ చాలా విషయాలు దాచి పెట్టారని ఆరోపించారు.
జయలలిత పైన విషప్రయోగం జరిగిందనే అనుమానాలు తమకు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత అనారోగ్యంతో ఉంటే ఎమ్మెల్యేలను, ఎవరినీ అనుమతించలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జయ మృతి వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు.

ఎమ్మెల్యేలను లోపలకు వెళ్లకుండా శశికళ అడ్డుకున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి గెంటివేయబడ్డ శశికళ.. జయలలిత కుటుంబ సభ్యురాలు ఎలా అవుతారని ప్రశ్నించారు. జయలలిత అనారోగ్యంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారని చెప్పారు.
జయలలితను ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని శశికళ దాచి పెట్టారని చెప్పారు. చికిత్స ఎలా అందించారనే విషయాన్ని కూడా సీనియర్ నేతలకు చెప్పలేదన్నారు. శశికళ నాయకత్వం పైన పార్టీ నేతల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications