నిత్యానంద పురుషత్వ పరీక్ష రిపోర్ట్: కోర్టుకు నేడో రేపో
బెంగళూరు: రాసలీలల నిత్యానంద స్వామి పురుషత్వ పరీక్షల నివేదిక పోలీసులకు చేరినట్లుగా తెలుస్తోంది. ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీన నిత్యానంద స్వామికి వైద్యులు పురుషత్వ పరీక్షలు నిర్వహించారు. ఆయన పరీక్షల నివేదిక పోలీసులకు చేరింది. పోలీసులు ఈ రోజు లేదా రేపు ఆ నివేదికను న్యాయస్థానం ముందు ఉంచే అవకాశముంది.

నిత్యానంద స్వామికి వైద్య పరీక్షలు నిర్వహించిన విక్టోరియా ఆసుపత్రి వైద్యులు సోమవారం సాయంత్రం మధ్యంతర నివేదికను సీఐడీ అధికారులకు అప్పగించారు. మరో నివేదిక వారం రోజుల్లో ఇవ్వనున్నారు.
కాగా, నిత్యానంద స్వామి పురుషత్వ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సుప్రీం కోర్టు చెప్పడంతో ఆయన 8న పరీక్షలకు హాజరయ్యారు. చాలాకాలంగా నిత్యానంద పైన లైంగిక వేధింపుల కేసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నటి రంజితతో రాసలీలలతో నిత్యానంద పేరు బాగా తెలిసిపోయింది.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications