నిత్యానంద పురుషత్వ పరీక్ష రిపోర్ట్: కోర్టుకు నేడో రేపో
బెంగళూరు: రాసలీలల నిత్యానంద స్వామి పురుషత్వ పరీక్షల నివేదిక పోలీసులకు చేరినట్లుగా తెలుస్తోంది. ఈ నెల సెప్టెంబర్ 8వ తేదీన నిత్యానంద స్వామికి వైద్యులు పురుషత్వ పరీక్షలు నిర్వహించారు. ఆయన పరీక్షల నివేదిక పోలీసులకు చేరింది. పోలీసులు ఈ రోజు లేదా రేపు ఆ నివేదికను న్యాయస్థానం ముందు ఉంచే అవకాశముంది.

నిత్యానంద స్వామికి వైద్య పరీక్షలు నిర్వహించిన విక్టోరియా ఆసుపత్రి వైద్యులు సోమవారం సాయంత్రం మధ్యంతర నివేదికను సీఐడీ అధికారులకు అప్పగించారు. మరో నివేదిక వారం రోజుల్లో ఇవ్వనున్నారు.
కాగా, నిత్యానంద స్వామి పురుషత్వ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని సుప్రీం కోర్టు చెప్పడంతో ఆయన 8న పరీక్షలకు హాజరయ్యారు. చాలాకాలంగా నిత్యానంద పైన లైంగిక వేధింపుల కేసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నటి రంజితతో రాసలీలలతో నిత్యానంద పేరు బాగా తెలిసిపోయింది.
More From
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications