సల్మాన్ ఖాన్ స్టుపిడ్ కావొచ్చు: రాజ్ థాకరే ఆగ్రహం
ముంబై: యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష పైన ఇటీవల మాట్లాడిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్ థాకరే మండిపడ్డారు. సల్మాన్ ఖాన్ను వెదవగా పేర్కొన్నారు. ఆయన స్టుపిడ్ కావొచ్చన్నారు.
నసీరుద్దీన్ షా వంటి వారు మహారాష్ట్రలోని ప్రజల ఇతర సమస్యలను పట్టించుకుంటున్నారా అని రాజ్ థాకరే ప్రశ్నించారు.

యాకూబ్ మెమెన్ను ఉరి తీయాల్సిందేనని 1993 బాంబు పేలుళ్ల బాధితులు బుధవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు వినతి పత్రం ఇచ్చారు. దీని పైన 1600 మంది సంతకాలు చేశారు.
ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్ ఉరిశిక్ష నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాగపూర్, ముంబైలలో మహారాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. హైదరాబాదులోని పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications