సత్యం స్కాంపై ఛార్జీషీట్: రామలింగ రాజు సహా 47మంది

సత్యం కుంభకోణంపై ఈడి 2009లో కేసు నమోదు చేసింది సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసును నమోదు చేసింది. ఇప్పుడు దర్యాఫ్తును పూర్తి చేసింది. సత్యం దివాళాపై పూర్తి స్థాయి విచారణను జరిపిన ఈడి ఛార్జీషీట్ దాఖలు చేసింది. రామలింగ రాజు, రామరాజు సహా పలువురు వ్యక్తులు, సంస్థల పేర్లను పేర్కొంది.
కాగా, సత్యం కుంభకోణానికి సంబంధించి కేసులో సత్యం కంపెనీకి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పోయిన ఏడాది డిసెంబర్లో ఊరట లభించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తుల జఫ్తునకు సంబంధించి ఈడి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు అప్పుడు స్టే విధించింది.
సత్యం కేసులో ఈడి రూ.822 కోట్ల విలువైన ఆస్తులను నాడు జఫ్తు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనల అనంతరం హైకోర్టు ఈడి ఆదేశాలను నిలుపుదల చేసింది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications