చిదంబరం ఆస్తుల కేసును తిరగదోడిన సుప్రిం కోర్టు
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సతీమణి నళిని, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు సుప్రిం కోర్టు నోటిసులు జారి చేసింది. కాగా వీళ్ల అధిక ఆదాయలతోపాటు ,వీదేశీ ఆర్ధిక వ్యవహారాలు, భ్యాంకు అకౌంట్లపై గతంలో ఆదాయపు పన్ను శాఖ సుప్రిం కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది.కాగ ఇదే పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో చిదంబరంపై ఈ కేసును మూసివేయాలని ఆదేశించింది.అయితే దీనిపై సుప్రిం కోర్టుకు ఆదాయపన్ను శాఖ వెళ్లడంతో కార్తీ చిదంబరం తోపాటు చిదంబరం భార్య, కోడలు కోర్టుకు సమాధానం చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది.

More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications