ట్రిపుల్ తలాక్పై సుప్రీం కోర్టు తీర్పు: ప్రధాని మోడీ స్పందన
ట్రిపుల్ తలాక్ పైన సుప్రీం కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ పైన సుప్రీం కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మూడుసార్లు తలాక్పై గౌరవనీయమైన సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సమనత్వాన్ని తీసుకొచ్చిందని, మహిళాసాధికారతకు ఇదో నిదర్శనమని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

సుప్రీం తీర్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేసింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ట్రిపుల్ తలాక్ రాజ్యంగబద్ధం కాదని, ఆరు నెలలపాటు దానిపై నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.
More From
-
ఎస్సీ రిజర్వేషన్లు రద్దు!: సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications