ఆమె నాలో సగం: అధికారిక సమావేశాలకు భార్యతో సిద్ధు, అడిగితే ఆగ్రహం
పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదంలో చిక్కుకున్నారు. అధికారిక సమావేశాలకు భార్యతో కలిసి వచ్చారు. తన భార్య తనలో సగమని, అందుకే వెంట వచ్చారని సమర్థించుకున్నారు.
చండీగఢ్: పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదంలో చిక్కుకున్నారు. అధికారిక సమావేశాలకు భార్యతో కలిసి వచ్చారు. తన భార్య తనలో సగమని, అందుకే వెంట వచ్చారని సమర్థించుకున్నారు.
మంత్రి హోదాలో సిద్ధూ పాల్గొన్న అధికారిక సమావేశాల్లో ఆయన వెంట భార్య నవజోత్ కౌర్ కనిపించారు. దీంతో ఈ విషయమై బుధవారం మీడియా ఆయనను ప్రశ్నించింది. కౌర్ మంత్రిగానీ, ఎమ్మెల్యే గానీ కాదు కదా.. ఆమె అధికారిక సమావేశంలో ఎందుకు ఉన్నారు అని విలేకరులు ప్రశ్నించారు.

దానికి ఆయన ఆమె నాలో సగం.. నా అర్ధాంగి అని కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు. మరోవైపు దీనిపై కౌర్ కూడా స్పందించారు. పాలనా పరమైన అంశాల్లో తన భర్త కంటే తనకే ఎక్కువ అనుభవం ఉందన్నారు.
సిద్ధూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే సిద్ధు టీవీ షోలపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. సీఎం అడిగినా తాను టీవీ షోలో పాల్గొనడం ఆపేయనని ప్రకటించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications