లెక్కించాల్సిందే: అవిశ్వాసం ఇచ్చిన పార్టీలకు స్పీకర్ ట్విస్ట్, మళ్లీ నోటీస్ ఇస్తామని ఖర్గే
న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన పార్టీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం భేటీ అయ్యారు. సభలో సభ్యుల సంఖ్య లెక్కించకుండా అవిశ్వాసం నోటీసు పరిగణలోకి తీసుకోలేమని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, ఆర్ఎస్పీ, సీపీఎం సభ్యులతో మాట్లాడారు.
Recommended Video

ఈ సందర్భంగా స్పీకర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఆర్ఎస్పీ, సీపీఎం కలిస్తే ఎక్కువ మంది సభ్యులే ఉంటారని అందరూ భావించారు. కానీ పార్లమెంటు నిబంధనల ప్రకారం సభ్యులను లెక్కించాల్సిందేనని చెప్పారు.

అంతకుముందు కాంగ్రెస్ లోకసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అవిశ్వాసంపై చర్చకు వస్తే అన్ని సమస్యలతో పాటు అన్నాడీఎంకే సభ్యులు పట్టుబడుతున్న కావేరీ బోర్డు అంశం కూడా చర్చించవచ్చునని చెప్పారు. తాము కూడా కావేరీ బోర్డుపై నిలదీస్తామన్నారు. రేపు మరోసారి అవిశ్వాసం ఇస్తామన్నారు. మరోవైపు వైసీపీ మరోసారి అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications