ఏటీఎంకు అంత్యక్రియలు!: డబ్బులు దొరకలేదన్న అసహనంతో..
కొచ్చి : దేశంలో నోట్ల తిప్పలు సామాన్యులను తీవ్ర అసహనానికి లోను చేస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్ లో వేచియున్నా లాభం లేకపోవడంతో విచిత్రమైన పంథాలో తమ అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు పలువురు.
ఢిల్లీలోని ఓ ఏటీఎం ఎదుట నిలుచున్న ఓ యువతి తీవ్ర అసహనంతో.. క్యూలోనే టాప్ లెస్ గా మారిపోయిన విచిత్ర సంఘటన మరిచిపోకముందే.. కేరళలో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గంటల తరబడి క్యూ లైన్ లో వేచియున్నా డబ్బు దొరక్కపోవడంతో.. విచిత్రమైన రీతిలో తమ నిరసనను వ్యక్తపరిచారు అక్కడి స్థానికులు.

చావు సందర్బంగా వినిపించే శోకాలను తలపించేలా.. ' ఇంత త్వరగా మమ్మల్ని వదిలిపోయినందుకు విచారిస్తున్నామని, ప్రస్తుతం మోడీ జపాన్ పర్యటనలో ఉన్నందునా... రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని' ఓ కాగితంలో పేర్కొంటూ దాన్ని ఏటీఎంకు అంటించారు. ఆపై ఏటీఎంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేరళ వాసులు చేసిన ఈ విచిత్రమైన నిరసన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications