డిస్మిస్ చేయాలి: స్వామి, చెప్పినంత సులువు కాదు: కేజ్రీవాల్కు హజారే
ఢిల్లీ నగర పాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీపై నమ్మకంతో ఢిల్లీ ప్రజలకు తమకు ఈ గెలుపు అందించారన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ నగర పాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీపై నమ్మకంతో ఢిల్లీ ప్రజలకు తమకు ఈ గెలుపు అందించారన్నారు.
పార్టీ విజయానికి కృషిచేసిన నాయకులను ప్రశంసిస్తూ మోడీ ట్వీట్ చేశారు.ఢిల్లీలోని మొత్తం 270 వార్డులకు ఎన్నికలు జరగగా ఫలితాల్లో బీజేపీ దూకుడుగా ప్రదర్శించింది. మూడు మున్సిపాలిటీలలోను మేజిక్ ఫిగరా దాటింది.
కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి: సుబ్రహ్మణ్య స్వామి
కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రజల మద్దతును ఏఏపీ ప్రభుత్వం కోల్పోయిందని విమర్శించారు.

చెప్పినంత సులువు కాదు: అన్నా హజారే
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అన్నాహజారే చురకలు అంటించారు. చెప్పడానికి, చేయడానికి చాలా తేడా ఉంటుందని విమర్శించారు. చెప్పడంతోనే సరిపోదని, చేయాలని అభిప్రాయపడ్డారు.
ఏఏపీపై ఆ పార్టీ మాజీ నేత, స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్ విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ ప్రజలు తమ తీవ్ర అసంతృప్తిని ఈ ఎన్నికల ద్వారా తెలియజేశారన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని తాను ముందే ఊహించానన్నారు.ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను తిరస్కరించారని, ప్రధాని మోడీని గెలిపించారన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications